July 30, 2026

Main Story

Editor's Picks

తాజా వార్తలు

RBI గ్రీన్ సిగ్నల్.. త్వరలో మార్కెట్లోకి కొత్త పాలిమర్ నోట్లు.. ఇక చిరగవు, తడవవు!

భారతదేశంలో త్వరలో ప్లాస్టిక్‌ను పోలి ఉండే కొత్త పాలిమర్ కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది. రూ.10, రూ.20 డినామినేషన్లలో పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా జారీ చేయాలన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్...

రైతు నేస్తం కార్యక్రమంలో శాస్త్రవేత్తల కీలక సూచనలు ఎల్‌నినో ప్రభావంతో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన

వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో పంటల సాగు చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామంలో...

తాండూరు పట్టణంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా శ్రీ సాయిబాబా పల్లకి మహోత్సవం…

తాండూరు పట్టణం కోకట్ రోడ్డులో వెలిసిన శ్రీ శిరిడి సాయిబాబా పల్లకి మహోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని లక్ష్మీ మహల్ థియేటర్ సమీపంలోని శ్రీ తుల్జా భవాని అమ్మవారి...

పొట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్ పదవి గౌడ కులస్తులకే కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం

తాండూరు పట్టణంలోని  శ్రీ పొట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్ పదవిని గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ  ప్రకారం గౌడ కులస్తులకే కేటాయించాలని గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్...

ఒకేసారి మూడు నెలల రేషన్.. లబ్ధిదారులకు గుడ్ న్యూస్..! హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఆగస్టు 1 నుంచి 15 వరకు పంపిణీ అవకాశం

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర,...

తాండూర్‌లో అక్రమ కట్టడాలపై బీజేపీ కౌన్సిలర్ల ఫిర్యాదు.. కలెక్టర్‌కు వినతి

తాండూర్ పట్టణంలో కొనసాగుతున్న పలు అక్రమ కట్టడాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు.బీజేపీ పట్టణ అధ్యక్షుడు నగరం మల్లేశం మాట్లాడుతూ,...